అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది కాదు. కానీ ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రైవేటుకు కూడా అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా దోపిడీ కూడా మొదలైంది. అవసరం ఉన్నా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4Mzvv
Saturday, September 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment