అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది కాదు. కానీ ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రైవేటుకు కూడా అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా దోపిడీ కూడా మొదలైంది. అవసరం ఉన్నా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4Mzvv
అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...
Related Posts:
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నిమిషాల్లోనే కశ్మీర్లో కాల్పులు : మిలిటెంట్ టాప్ కమాండర్ జకీర్ హతంశ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో కశ్మీర్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు స్పందించి … Read More
సీమలో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాలయ్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!కడప: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజయాన్ని నమోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర… Read More
దక్షిణాదిలో బీజేపీని పూర్తిగా నిలువరించిన మూడు రాష్ట్ర్రాలు..దేశవ్యాప్తంగా సీట్ల ప్రభంజనంలో దూసుకుపోతుంది బీజేపీ. ఈనేపథ్యంలోనే 50 సంవత్సరాల చరిత్రను బీజేపీ తిరగరాసింది. 1971 లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ హాయం… Read More
లోకేశ్ పరాజయం : ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయం: 5200 ఓట్ల మెజార్టీరాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారు. రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉన్న మంగళగిరిలో లోకేశ్ పేరు ప్రకటించి… Read More
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి… Read More
0 comments:
Post a Comment