Saturday, September 5, 2020

అనంతపురంలో ఇష్టరాజ్యంగా కరోనా పరీక్షలు- రెండు డయాగ్నస్టిక్ సెంటర్ల మూత...

అనంతపురం : కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రభుత్వమే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. సమస్య తీవ్రత ఎంత ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లక తప్పేది కాదు. కానీ ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రైవేటుకు కూడా అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదనుగా దోపిడీ కూడా మొదలైంది. అవసరం ఉన్నా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4Mzvv

Related Posts:

0 comments:

Post a Comment