Tuesday, July 21, 2020

ఐటీ టవర్ ప్రారంభం: కరీంనగర్ మారింది, ఐటీ సంస్థలకు కేటీఆర్ పిలుపు

కరీంనగర్: ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా అభివర్ణించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rNDC8

Related Posts:

0 comments:

Post a Comment