Tuesday, July 21, 2020

సచిన్ వర్సెస్ గెహ్లాట్: అప్పటివరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొద్దు: స్పీకర్‌కు హైకోర్టు సూచన

జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కేసులో విచారణ ముగిసింది. శుక్రవారం రోజున కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు సచిన్‌తో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు వేయడానికి వీలు లేదని స్పీకర్‌ను కోరింది కోర్టు. అంతకుముందు సచిన్ పైలట్ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZREN1D

0 comments:

Post a Comment