జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కేసులో విచారణ ముగిసింది. శుక్రవారం రోజున కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు సచిన్తో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు వేయడానికి వీలు లేదని స్పీకర్ను కోరింది కోర్టు. అంతకుముందు సచిన్ పైలట్ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZREN1D
Tuesday, July 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment