కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలో చేరికపై చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే కర్నూలు లోకసభ, డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని (అంటే తన వారికి)
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Tkg1Bs
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'
Related Posts:
సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచిఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ను కలిశా… Read More
కాక్పిట్లో నిద్రపోయిన పైలట్, వీడియో తీసిన కోపైలట్: ఇద్దరూ ఔట్బీజింగ్: చైనాలో బోయింగ్ 747 విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ కాక్పిట్లో నిద్రపోయాడు. అది చూసిన కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నె… Read More
మాతో వద్దు.. యుద్ధం వస్తే మేం సిద్ధం: భారత్కు పాక్ హెచ్చరిక, లోకసభ ఎన్నికలు.. ఎవరికి లాభం!ఇస్లామాబాద్: పుల్వామా తీవ్రాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. … Read More
విజయమ్మ ఓడినచోటే.. విశాఖపై వైసీపీ ప్రత్యేక దృష్టి, గంటాపై నిన్నటి టీడీపీ నేత, పది కొత్త ముఖాలువిశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎక్కువచోట్ల సిట్టింగ్లు పోటీ చేయనున్నారు. పార్… Read More
మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత … Read More
0 comments:
Post a Comment