గతేడాది చివరిలో రాజకీయాలంతా మహారాష్ట్ర వైపే తిరిగాయన్న సంగతి చూశాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏపార్టీకి రాకపోవడంతో సీట్ల పందేరం ప్రారంభమైంది. అంతేకాదు ఒక పార్టీ ఎమ్యెల్యేలతో మరో పార్టీ అధినాయకత్వం బేరాసారాలు చేసిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు నెలనర్ర రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFyTEI
ఆ రాత్రి ఏంజరిగింది...ఫడ్నవీస్ ఏం చేశారు.. ఆర్టీఐలో పిటిషన్, సమాధానం ఇదే..!
Related Posts:
పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్... పలువురికి గాయాలుకాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయ… Read More
నా పనివేళలు అయిపోయాయి: మార్గ మధ్యలోనే రైలును నిలిపేసిన లోకోపైలట్నాగపట్టిణం: సాధారణంగా ఒక రైలును ఎక్కడ నిలుపుతారు... ప్యాసింజర్ రైలు అయితే రైల్వేప్లాట్ఫాం పై నిలుపుతారు. అదే గూడ్సు రైలు అయితే స్టేషన్లోనే పక్కన పట్… Read More
మరో ఎన్నికల సమరానికి పవన్ సిద్దం : చర్చల్లో జనసేనాని నిమగ్నం : త్వరలో నిర్ణయం..!జనసేనాని మరో ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఏపిలో సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి..పోలింగ్ ముగిసిన తరువాత జ… Read More
హైద్రబాద్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్, ఎన్ఐఏ తనీఖీలునేడు హైద్రబాద్ శివారు ప్రాంతమైన మైలార్దేవ్ పల్లి పరిధిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు శాస్త్రి పురం కు చెందిన ఓ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నార… Read More
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో … Read More
0 comments:
Post a Comment