గతేడాది చివరిలో రాజకీయాలంతా మహారాష్ట్ర వైపే తిరిగాయన్న సంగతి చూశాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏపార్టీకి రాకపోవడంతో సీట్ల పందేరం ప్రారంభమైంది. అంతేకాదు ఒక పార్టీ ఎమ్యెల్యేలతో మరో పార్టీ అధినాయకత్వం బేరాసారాలు చేసిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు నెలనర్ర రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFyTEI
ఆ రాత్రి ఏంజరిగింది...ఫడ్నవీస్ ఏం చేశారు.. ఆర్టీఐలో పిటిషన్, సమాధానం ఇదే..!
Related Posts:
మీడియా ప్రతినిధి కాదా అని ఇంటికి రానిస్తే .. ఆయన భార్యకే లైన్ వేసి.. కాపురం కూల్చేశాడు ?గుంటూరు : మీడియా ప్రతినిధి అని ఆ పోలీసు అధికారి చనువిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు తనకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో సహరించడంతో వారి మధ్య … Read More
దమ్ముంటే కేసీఆర్పై ఐటీ దాడులు చేయండి : మోదీకి వీహెచ్ సవాల్హైదరాబాద్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. మోదీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని ఆరోపించారు. ఎన్నికల ఏపీ సీఎస్ బదిలీ… Read More
కారెక్కిన మండవ : కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. నిజామాబాద్ క… Read More
కంటోన్మెంట్లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర… Read More
పవన్ కు మెగా హీరో షాక్..!? అయన మద్దతు ప్రకటించిదెవరికో తెలుసా..!మరో నాలుగు రోజుల్లో ఏపిలో పోలింగ్. జనసేన ఎన్నికల్లో ఏలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ. పవన్ కళ్యాన్ అభి మానులు..పాలిటికల్ సర్కిల్స్ వేచి… Read More
0 comments:
Post a Comment