Saturday, July 18, 2020

ఆ రాత్రి ఏంజరిగింది...ఫడ్నవీస్ ఏం చేశారు.. ఆర్టీఐలో పిటిషన్, సమాధానం ఇదే..!

గతేడాది చివరిలో రాజకీయాలంతా మహారాష్ట్ర వైపే తిరిగాయన్న సంగతి చూశాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏపార్టీకి రాకపోవడంతో సీట్ల పందేరం ప్రారంభమైంది. అంతేకాదు ఒక పార్టీ ఎమ్యెల్యేలతో మరో పార్టీ అధినాయకత్వం బేరాసారాలు చేసిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు నెలనర్ర రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eFyTEI

Related Posts:

0 comments:

Post a Comment