హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. శనివారం కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతల ప్రచారం ఆసక్తి కలిగించింది. డిఫరెంట్ క్యాంపెయిన్కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతలు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. నేతల మాస్క్ ధరించి ప్లష్ మబ్ చేస్తూ డ్యాన్సులతో హోరెత్తిస్తూ క్యాంపెయిన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WTP3lv
కంటోన్మెంట్లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?
Related Posts:
భారీ కాయం.. నెమ్మదిగా రోడ్డు దాటుతూ.. గ్రీన్ అనకొండ వైరల్ వీడియోబ్రెజిల్ : 3 మీటర్లకు పైగా పొడవు.. దాదాపు 30 కిలోలకు పైగా బరువు. అంతటి భారీ కాయంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నించింది అతిపెద్ద గ్రీన… Read More
పంజాబ్ కాలేజీలో దారుణం: వాష్రూంలో శానిటరీ ప్యాడ్స్ .... అమ్మాయిలను తనిఖీ చేసిన సిబ్బందిపంజాబ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒక… Read More
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. చంపింది ఎవరో కాదు.. మరో కానిస్టేబులే..!సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింద… Read More
న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.. అందుకే విచారణకు హాజరుకాను..ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ… Read More
ఇండియాను తాకిన బుర్ఖాలు, ముసుగుల నిషేధంశ్రీలంక బాంబు పేలుళ్ల తర్వాత భారత దేశంలోని హిందూ ప్రచార గ్రూపుల్లో కదలిక మొదలైంది. ఈనేపథ్యంలో శ్రీలంకలో విధించినట్టుగానే తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గ… Read More
0 comments:
Post a Comment