నైజీరియా నైరుతి ప్రాంతంలోని జంఫారాలో లొంగిపోయిన బందిపోట్లు ఒక ఏకే-47 రైఫిల్ అప్పగిస్తే, బదులుగా అధికారులు వారికి రెండు ఆవులు ఇస్తున్నారు. వారంతా నేర జీవితం వదిలి బాధ్యతాయుతమైన పౌరుల్లా సాధారణ జీవితం గడిపడానికి ప్రోత్సహించేలా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తోందని జంఫారా గవర్నర్ బోలో మటావాల్లే చెప్పారు. మోటార్ సైకిళ్లపై దూసుకెళ్లే ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEZgWZ
ఒక ఏకే-47కు రెండు ఆవులు... బందిపోట్లకు నైజీరియా ప్రభుత్వం బంపర్ ఆఫర్
Related Posts:
30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నా.. దేవుడి దయవల్ల ఇబ్బందులు లేవు.. ఆడియో క్లిప్ కలకలంచెన్నై : పసికందుల విక్రయం తమిళనాడులో హాట్ టాపికయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నుంచి ఈ దందా యధేచ్ఛగా సాగుతోందనే ప్రచారం కలవరం రేపుతోంది. ర… Read More
ఇంజిన్ లో సాంకేతిక లోపాలు: వెనక్కి మళ్లిన విమానం: అందులో రాహుల్ గాంధీ!న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశ రాజధాని నుంచి శుక్రవారం ఆయన బయలుదేర… Read More
సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన .. అలా అయితే దేశంలో అన్ని ప్రభుత్వాల అధికారాలు తీసెయ్యండిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస… Read More
శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా.. పేలుళ్ల కేసులో అనుమానితుల ఫోటోలు విడుదల..కొలంబో : ఈస్టర్ రోజున దారుణ మారణహోమాన్ని చూసిన శ్రీలంకకు ఇంకా ఉగ్ర ముప్పు తొలిగిపోలేదు. దేశంలో ఇంకా స్లీపర్ సెల్స్ ఉండి ఉంటాయని భద్రతా దళాలు అనుమానిస్… Read More
ఇవీ ప్రధాని మోడీ ఆస్తులు: బ్యాంకులో రూ.4వేలు..చేతిలో క్యాష్ రూ.38 వేలువారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసి నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లో భాగంగా మోడీ తన అఫిడవిట్ను సమర్పించారు. ఇందులో మో… Read More
0 comments:
Post a Comment