కరోనా దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెక్కలు తెగిపోయిన పక్షుల్లా ఫీలవుతున్నారు. మునుపటిలా రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం లేదు.. కామన్ అడ్డాల్లో స్నేహితులతో ముచ్చట్లకు ఛాన్సే లేదు. బయటకెళ్తే పోలీసులు కొడుతారని కాదు గానీ చాలామంది రియాలిటీని అర్థం చేసుకున్నారు. బుద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. బోర్ ఫీలింగ్ వెంటాకుండా ఇంటర్నెట్తో టైమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SoIXtF
Friday, May 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment