కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా ఉందని , రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మే డే నాడు భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అదనపు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు చెప్పిన బండి సంజయ్ తెలంగాణలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sqab37
భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 అదనపు సాయం చెయ్యండి : బండి సంజయ్
Related Posts:
కేంద్రం ఆట మొదలు పెట్టిందా: టీడీపీ నేతలు దొరుకుతారా : రంగంలోకి సీబీఐ..సోదాలు..!ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన సీబీఐ ఇప్పుడు కేంద్రంలోమంత్రుల ప్రమాణ స్వీకారం..ప్ర… Read More
మాయదారి మత్తుతో బతుకు చిత్తు..! మత్తు పదార్థాల వినియోగం ఏపీలో అధికం.!!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మద్యానికి బానిసలైన వారిలో రెండో స్థానంలో, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో ఏడో స్థానంలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి.… Read More
మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్న… Read More
నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ… Read More
పిల్లలు ముచ్చట పడ్డారని రక్షక్ వాహనం ఇచ్చారా ? హైదరాబాద్ లో హారన్ మోత, ర్యాష్ డ్రైవింగ్ ...రాచకొండ : దొంగలు, నేరగాళ్లను పట్టుకునేందుకు హై ఎండ్ మోడల్ వాహనాలను పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక డిపార్ట్మెంట్ క… Read More
0 comments:
Post a Comment