Tuesday, July 14, 2020

ఆన్ లైన్ లో 4 క్లాసులు చాలు.. ఒక్కోటి 45 నిమిషాలు దాటొద్దు.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..

కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. మూడు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎక్కడికక్కడే మూతపడి ఉన్నాయి. విద్యా సంవత్సరం ఇంకా మొదలు కాలేదని ప్రభుత్వం చెబుతున్నా.. కొన్ని ప్రైవేటు సంస్థల మాత్రం సిలబస్ కానిచ్చేస్తున్నాయి. ఆన్ లైన్ లో గంటలకొద్దీ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్రం ఎట్టకేలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/309ZPr1

Related Posts:

0 comments:

Post a Comment