హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. గాంధీలోనూ పరీక్షలు జరపాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fH4IP3
Tuesday, July 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment