Tuesday, July 14, 2020

‘గాంధీ’లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడంలేదు: ఆ ఆస్పత్రులపై చర్యలేవీ?: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. గాంధీలోనూ పరీక్షలు జరపాలని ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fH4IP3

Related Posts:

0 comments:

Post a Comment