Tuesday, July 7, 2020

భారత్‌లో కరోనా కల్లోలం: 20వేలు దాటిన మరణాలు: మూడో స్థానంలో ఉన్నా ఆ రేటు తక్కువే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుండటం శుభసూచకంగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 22వేలకు పైగా కరోనా కేసులు బయటపడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,503కు చేరింది. యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gylwYm

Related Posts:

0 comments:

Post a Comment