కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి విద్యార్థులను కూడా పై తరగతులకు పంపిన సంగతి తెలిసిందే. అయితే జూన్ వెళ్లి జూలై నడుస్తోంది. విద్యార్థులకు కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VX9EY1
30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..
Related Posts:
'చెడ్డీస్' పదానికీ ఓ చరిత్ర ఉంది .. అందుకే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరింది'చెడ్డీస్'... ఇప్పుడు ఈ పదం పై పెద్ద చర్చజరుగుతుంది. లో దుస్తుల్లో ఒక రకాన్ని ప్రత్యేకిస్తూ భారత్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించే మాట అయ… Read More
జమ్ము కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ సంస్థ పై నిషేధం,జమ్ము అండ్ కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ నేతృత్వం వహిస్తున్న జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను (జేకేఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద వ్యతిర… Read More
మసూద్ అజార్పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్ఫ్రాన్స్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్, జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటూ ఐరోపా సమాఖ్యను ఆశ్రయించింది ఫ్రాన… Read More
యడ్డీ డైరీ : ఆ సంస్థతో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ ? ఎందుకంటే, కారణమిదేనా ?హైదరాబాద్ : 'యడ్డీ డైరీస్‘ దేశవ్యాప్తంగా ప్రకంపనాలు రేపుతోంది. అప్పటి కర్ణాటక సీఎం బీజేపీ పెద్దలకు రూ.1800 కోట్లు ఇచ్చారని కారావాన్ మ్యాగజైన్ రిపోర్ట్… Read More
వైసిపి నేతల ఫోన్ల ట్యాపింగ్: డిజిపి తో సహా వారిని తప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!ఏపి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధానాధికా రి కి ఫిర్యాదు చేసారు. తమ పార్టీ … Read More
0 comments:
Post a Comment