Tuesday, July 7, 2020

30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..

కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి విద్యార్థులను కూడా పై తరగతులకు పంపిన సంగతి తెలిసిందే. అయితే జూన్ వెళ్లి జూలై నడుస్తోంది. విద్యార్థులకు కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VX9EY1

0 comments:

Post a Comment