హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvHgfj
యాదాద్రి పుణ్యక్షేత్రం చరిత్రలో మిగిలిపోవాలి..! సీయం కేసీఆర్ ఆకాంక్ష..!!
Related Posts:
మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలా... సుప్రీం కోర్టు వ్యాఖ్యపై వారేమంటున్నారు?"మా అమ్మగారు ఊర్లో తెలిసిన వారి ఇంటికి వెళ్లి డబ్బులిచ్చి వెన్న కొనుక్కుని రమ్మనగానే, నేను ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా? మన ఇంట్లో కూడా పాడి ఉంది కదా. కొను… Read More
ఉద్యోగం పేరుతో మోసం: ఒమన్లో వృద్ధుడితో మహిళ పెళ్లి: చిత్రహింసలు, కాపాడాలంటూ..!హైదరాబాదు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒమన్లో చిక్కుకున్న తన కుమార్తెను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హైదరాబాదుకు చ… Read More
ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతిఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప… Read More
నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులుఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్… Read More
అఖిలప్రియకు ప్రాణహనీ ఉంది, జైలులో ఉగ్రవాదిగా చూస్తున్నారు: భూమా మౌనికబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె సోదరికి ప్రాణహాని ఉంది అని భౌమా మౌనిక సంచలన వ్యాఖ్యలు చ… Read More
0 comments:
Post a Comment