Monday, February 4, 2019

జయరాం మర్డర్ మిస్టరీ: హత్యపై హంతకుడు పూసగుచ్చినట్లు వివరించాడు..శిఖా చౌదరి పాత్రేంటి..?

హైదరాబాదు/ అమరావతి: కోస్టల్ బ్యాంకు యజమాని చిగురుపాటి జయరాం హత్యకేసులో దాదాపు మిస్టరీ వీడింది. జయరాంను హత్య చేసింది తనే అని రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. మరి పోలీసుల విచారణ సందర్భంగా రాకేష్ వెల్లడించిన అంశాలు ఏమిటి...? హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది... జయరాం హత్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gk28zq

Related Posts:

0 comments:

Post a Comment