అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N7lg2
ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా
Related Posts:
raksha bandhanస్పెషల్: 20పైసలు ఊరట -35రోజుల తర్వాత తగ్గిన Petrol Price -మెట్రో నగరాల్లో రేట్లివే..దేశమంతటా రక్షా బంధన్ పండుగ జరుపుకొంటోన్న జనంపై ఆయిల్ కంపెనీలు దయ చూపాయి. రాఖీ పౌర్ణమి వేళ భారత ప్రజలకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. చాలా … Read More
జగన్ 2023 లో మళ్లీ సీఎం అవుతారా-కేవీపీ తేల్చేసారు : ఇలా చేస్తేనే-సంబంధాల పైనా..!!దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మ..జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ పాలన పైన ఆయన కీలక సూ… Read More
ఆఫ్ఘన్ పార్లమెంట్లో భారతీయ ఎంపీలు: తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికికాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులు, అరాచకత్వానికి కేరాఫ్ అడ్రస్గా మారిన తాలిబన్ల పరిపాలన.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. వారు విధించే ఆంక్షలు, నిబంధ… Read More
అఫ్గానిస్తాన్: తాలిబాన్లతో కలిసి పని చేస్తానంటున్న మహిళ మెహబూబా సిరాజ్అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. అనేకమంది అఫ్గాన్ పౌరులు తమ దేశాన్ని విడిచిప… Read More
ఫస్ట్బ్యాచ్: కాబుల్ నుంచి దోహా మీదుగా స్వదేశానికి భారతీయులు: మార్మోగిన విమానంకాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోం… Read More
0 comments:
Post a Comment