విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hT5uJb
విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...
Related Posts:
షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రశాతంగా, విజయవంతంగా జరిగినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు, వివాదాలు మత్రం కొనస… Read More
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు..బాధితుల ఆందోళనతో ఉద్రిక్తతగుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు కారణమైంది . అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికార యంత్రాంగం ఈ… Read More
ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభపై అనుమానాలు: పోలీసులు అనుమతి ఇచ్చినా..కొత్త అడ్డంకిఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మ… Read More
అసెంబ్లీ సమావేశాలకు అంటిముట్టనట్టుగా జగ్గారెడ్డి.!కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరు వెనక మతలబేంటి..?హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజు రోజుకూ సంస్థాగతంగా బలపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపు… Read More
ఏపీలో కరోనా ఎఫెక్ట్ .. శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో నేటి నుండి అన్నదానం నిలిపివేతఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య… Read More
0 comments:
Post a Comment