విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hT5uJb
విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...
Related Posts:
మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా కు ఊరట .. షరతులతో కూడిన ముందస్తు బెయిల్మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాద్ర… Read More
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్న మోడీ కామెంట్ను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిపోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును మరింత పెరుగుతోంది. కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడ… Read More
పెరుగుతున్న మందుబాబులు.. మార్చి లెక్కలు చూస్తే పరేషానే..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం… Read More
మిగిలింది మరో 8 రోజులే : కాంగ్రెస్ బ్రహ్మస్త్రం, కనీస ఆదాయ పథకంహైదరాబాద్ : సమయం సమీపిస్తోంది. మరో వారం రోజులే మిగిలి ఉంది. నేటితో మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది .. నేతలు, ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఊరు,… Read More
ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా పెట్టాలిమనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటి… Read More
0 comments:
Post a Comment