విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hT5uJb
విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...
Related Posts:
తొలి కరోనా టీకా ఈటల రాజేందర్కే.. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్..కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలుత ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో డ్రై… Read More
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం: ప్రయాణికులకు ఇబ్బందులుహైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొద్ది సమయంపాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-… Read More
బాలకార్మికుడి నుంచి బాహుబలిగా -పేదరికం ఎదుగుదలకు అడ్డుకాదు -ఐఆర్ఎస్ అధికారి సురేశ్ సక్సెస్ స్టోరీబాహుబలి అంటే బలమైన భుజాలు కలవాడని అర్థం. పూట గడవటమే కష్టంగా ఉండే పేదలు.. రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప బలప్రదర్శనంటూ చేయలేరు. అయితే, తక్కువ సత్తువున్… Read More
రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు లేఖకోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ… Read More
2021లో టాలీవుడ్కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరుకొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైల… Read More
0 comments:
Post a Comment