లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంపు కార్యాలయం లోక్ భవన్లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్ ప్లోర్లో పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైరింజన్లు లోక్భవన్లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోక్భవన్లో అగ్నిప్రమాదం ..యూపీ సీఎం క్యాంపు కార్యాలయం లోక్భవన్లో అగ్నిప్రమాదం ఆందోళన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WAxnuF
యూపీ సీఎం క్యాంపు ఆఫీసులో అగ్నిప్రమాదం ...
Related Posts:
ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట… Read More
పొలం పనులంటే ప్రేమ..వ్యవసాయ శాఖ ఖాయమా?గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అప్పుడే పొలం పనుల్లో దిగిపోయారు. స్వయంగా ట్రాక్టర్ను నడిపిస్తూ పొలాన్ని దు… Read More
టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట… Read More
పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపుఅనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడ… Read More
ఏపీలో జగన్ విజయంపై గాలి జనార్ధన్ రెడ్డి ఏమన్నారంటేకర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక దేశ… Read More
0 comments:
Post a Comment