కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ ఆడ ఏనుగు మృతి వెనుక వెలుగుచూసిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన గురించి మరిచిపోకముందే.. ఇలాంటిదే మరో ఘటన అదే రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో వెలుగుచూసింది. పతనపురం అటవీ ప్రాంతంలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరో ఆడ ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. మంద నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/378eKFr
మరో ఏనుగూ అలాగే బలైంది.. వెలుగులోకి మరో సంచలన ఘటన..
Related Posts:
మరో 18 దేశాలకు విమాన సేవలు - పాక్ తప్ప ఐదు పొరుగుదేశాలకూ - కేంద్ర మంత్రి హర్దీప్ వెల్లడికరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసిన నేపథ్యంలో.. పలు చోట్ల చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుక… Read More
సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివేన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చ… Read More
కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం: నీతి ఆయోగ్ సభ్యుడి కీలక ప్రకటనన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్ప… Read More
కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుఇప్పుడు ప్రపంచం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకి అనారోగ్యంతో పోరాడి, ఈ వ్యాధిపై గెలిచినవారు ఆరోగ్య విషయంలో ఆ తర్వాత కూడా జాగ్రత్త… Read More
ఈ వీడియో చూశాక పాలు కొనాలన్నా.. తాగాలన్నా ఆలోచించాల్సిందే!హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ దందాలపై పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఓ చోట ఈ కల్తీ వ్యాపారాలు … Read More
0 comments:
Post a Comment