డాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఆ డాక్టరే పేషెంట్ పట్ల వివక్ష చూపిస్తే...? కేవలం నల్లజాతి వ్యక్తి అన్న కారణంగా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...?అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి ఇప్పటివరకూ ఎన్నో ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల డా.సూసన్ మూరే(52) అనే ఓ నల్లజాతీయురాలు ఆస్పత్రిలో తనకు ఎదురైన వివక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JijDE7
షాకింగ్ : కోవిడ్ 19 చికిత్సలోనూ వివక్ష... నల్లజాతీయుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. వెలుగుచూసిన దారుణం
Related Posts:
పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురుకోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన… Read More
అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??ఢిల్లీ/హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్నికల్లో రాహుల్గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొదటిది ఉత్తరభారతదేశంలోని ఉత్తర్ప్రదేశ్ల… Read More
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచనతిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం … Read More
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు… Read More
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కు… Read More
0 comments:
Post a Comment