ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైని అతలాకుతలం చేసింది. నిసర్గ తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. తీరం దాటే పక్రియ సుమారు మూడు గంటలపాటు సాగింది. ఆ తర్వాత తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే. అప్పటికే ఈ తుఫాను పెను బీభత్సాన్ని సృష్టించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ctYKyk
Cyclone Nisarga: మహారాష్ట్రలో బీభత్సం, ముంబై అతలాకుతలం, జారిన విమానం
Related Posts:
Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !చెన్నై/ బెంగళూరు: భర్త చనిపోయిన ఆంటీ (విదవ) మీద కన్ను వేసిన పక్కింటోడు చాలా కాలం నుంచి ఆమెను అనుభవించాలని వేచి చూశాడు. ఇదే సమయంలో ఆంటీ ఇద్దరు కుమారులు… Read More
యశ్వంత్ మనోహర్: సరస్వతి దేవి చిత్రం వేదికపై ఉందని అవార్డు తిరస్కరించిన కవివిదర్భ సాహిత్య సంఘ్ ఇచ్చిన ‘జీవన్వ్రతి’ అవార్డును స్వీకరించడానికి ప్రముఖ కవి డాక్టర్ యశ్వంత్ మనోహర్ నిరాకరించారు. అవార్డు వేదికపై సరస్వతీ దేవి చి… Read More
ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్లో 100 కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు.. ఇవాల్టి బులెటిన్లో 200ల… Read More
కాళేశ్వరంలో రూ.5 వేల కోట్ల అవినీతి.. నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలుకాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటా… Read More
AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు అప్లయ్ చేయండి.. వివరాలు ఇవే..!ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్ట… Read More
0 comments:
Post a Comment