మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగాలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లాలో విద్య,వైద్య,సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారు చేయలేదని, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్న తీరును గతంలో ఎప్పుడూ చూడలేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrLLZK
వైసీపీ ఎమ్మెల్యే ఆనం షాకింగ్ కామెంట్స్ .. ఈసారి టార్గెట్ అఫీషియల్స్
Related Posts:
ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతిమధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్త… Read More
సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ 45వేలకు కొనుగోలు...ఆపై సంతకం ఫోర్జరీఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్హెడ్ను దొంగిలించి ఆపై ఆయన సంతకం ఫోర్జరీ చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్య… Read More
పీఎం మోడీ క్షమాపణ చెప్పాలీ...! పరువు నష్టం నోటీసును పంపిణి చేసిన తృణముల్ ఏంపీప్రదాని నరేంద్రమోడీకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం కేసుకు సంభందించి ప్రధాని నరేంద్రమ… Read More
సినిమా స్ట్రైల్లో సైకో శ్రీనివాస రెడ్డి... మృతుల పేర్లు చెట్లపైకి చెక్కి...యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు … Read More
ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలంఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతు… Read More
0 comments:
Post a Comment