దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక నాలుగో విడతలో మొత్తం 8 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 71 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్-5, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర-17, ఒడిశా-6, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V8rHwc
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసం
Related Posts:
బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు… Read More
శాడిస్ట్ భర్త.. కొడుకు ముందే భార్యను వివస్త్రగా.. చిత్రహింసలు పెడుతూ వీడియో షూట్..హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఓ శాడిస్ట్ భర్త వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన ఓ భర్త.. వీపుపై ఇనుప కడ్డీతో ఆమెకు వాతలు పెట్టాడు.… Read More
ఢిల్లీ అల్లర్లు : 38కి చేరిన మృతుల సంఖ్య.. రక్తదానం చేసిన 34 మంది జవాన్లు..దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చి… Read More
Delhi violence: 2 ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు, ఇక కేసులన్నీ బదిలీన్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబం… Read More
సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేతఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుక… Read More
0 comments:
Post a Comment