లాక్ డౌన్ 5.0లో చాలా రంగాలకు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్లో సిటీ బస్సులు,మెట్రో,ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zMFy1H
గ్రేటర్లో సిటీ బస్ సర్వీసుల ప్రారంభం..? ఎప్పటినుంచో తెలుసా..?
Related Posts:
15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. శంషాబాద్ ఎయిర్పోర్టు మిస్సింగ్ కేసులో యువకుడి డ్రామా..!హైదరాబాద్ : ఒక తప్పు చేశాడు. అది కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేశాడు. చివరకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. కుటుంబ సభ్యులను నమ్మించి నాటకం ఆడాడు. అయితే విష… Read More
మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ :విజయ సాయిరెడ్డిమనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేది చంద్రబాబు ఫిలాసఫీ అంటూ మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. మద్యనిషేధం కోసం ఏ… Read More
దిమ్మతిరిగిన \"మూన్వాక్ \" వీడియో ...! 24 గంటల్లోనే రోడ్ల మరమ్మత్తులు : వీడియోఇటివల సిలికాన్ సిటి అయిన బెంగళూర్ లో కురిసిన వర్షాలకు నగర రోడ్లు దారుణంగా తయారయ్యాంటూ, రోడ్ల మరమ్మతు కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టి… Read More
వేరే కమ్యూనిటీ వారిని పెళ్లి చేసుకోవద్దు: పాఠశాలల్లో విద్యార్థులో ప్రతిజ్ఞ! ఎందుకంటే?ఐజ్వాల్: మిజోరాంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఓ వింత ప్రతిజ్ఞ చేయించారు. అయితే, దానికి ఓ కారణం కూడా ఉంది. మిజో కమ్యూనిటీని తప్ప ఇతరులెవ్వరినీ వివా… Read More
త్వరలో టీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది..? కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలనంహైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అధికార పార్టీలో చీలక రాబోతుందని జోస్యం చెప్పారు. అరాచక పాలన… Read More
0 comments:
Post a Comment