మోసపోయే వారు ఉంటే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి మోసం జరిగింది. భూమి లేకుండానే ఓ సంస్థ మహిళను నమ్మించింది. ఆమె నుంచి ఏకంగా రూ.14 లక్షలు వసూల్ చేసి.. బిచాణా ఎత్తేసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలో దమరి ఎస్టేట్స్ ఆఫీసును సుమన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dXhJ2
ప్లాట్ పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూల్, కేటుగాడు అరెస్ట్
Related Posts:
కొడాలి నాని ఉద్దేశం అదేనా? కోర్టుకు వెళ్లాలి: రఘురామ కృష్ణరాజు తీవ్ర స్పందనన్యూఢిల్లీ: రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. అమరావతి నుంచి రాజధాని… Read More
Interesting Facts:ఏ వైపు తిరిగి పడుకోవాలి , పీడకలలు రావడానికి కారణాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్కతెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. మ… Read More
సూపర్ గురూ: కారు తీసిన తీరు అదిరింది, సోషల్ మీడియాలో పోస్ట్, వైరల్ (వీడియో)అక్కడ కారు పట్టే స్థలమే ఉంది. సిమెంట్ రోడ్డు మీద కాస్త ముందుకు వెనకకు వెళితే అంతే. అక్కడనుంచి కారును మాత్రం తీశాడు బిజు. కాస్త ముందుకు.. వెనక్కి తిప్ప… Read More
బిగ్గరగా మాట్లాడినా కరోనా వ్యాప్తి - అసెంబ్లీ స్పీకర్ అనూహ్య వ్యాఖ్యలు - ఆటాడుకున్న ఎమ్మెల్యేలు‘గో.. కరోనా.. గో..' నినాదం నుంచి నిన్నమొన్నటి ‘భాబీజీ అప్పడాలు' వరకు కరోనా వైరస్ పై రాజకీయ నేతల వింత ప్రకటనలు ఎన్నో విన్నాం. తాజాగా బీజేపీకే చెందిన మర… Read More
0 comments:
Post a Comment