మోసపోయే వారు ఉంటే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి మోసం జరిగింది. భూమి లేకుండానే ఓ సంస్థ మహిళను నమ్మించింది. ఆమె నుంచి ఏకంగా రూ.14 లక్షలు వసూల్ చేసి.. బిచాణా ఎత్తేసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలో దమరి ఎస్టేట్స్ ఆఫీసును సుమన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dXhJ2
Friday, February 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment