శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్దవ్ థాకరే తొలిసారి ఢిల్లీ వచ్చారు. సహచర మంత్రి ఆదిత్య థాకరేతో కలిసి ఉద్దవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiR0zj
ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..
Related Posts:
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష… Read More
ఉగ్ర దాడి సూత్రధారిని అంతమొందించాం .. పుల్వామా దాడిపై ఆర్మీన్యూఢిల్లీ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఢీ కొని జవాన్ల మరణానికి కారణమైన సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టా… Read More
అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలుతిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ న… Read More
రోడ్డుప్రమాదంలో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు దుర్మరణం: అనుమానాలెన్నో!లక్నోః ఉత్తర్ ప్రదేశ్ రక్తమోడింది. యమునా ఎక్స్ప్రెస్ వే సహా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు… Read More
మద్యం తర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణలో తగ్గి పోతున్న మద్యం ప్రియులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : మద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుందని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సందర్భాలు లేకపోలేదు. కాన… Read More
0 comments:
Post a Comment