Friday, February 21, 2020

ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..

శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్దవ్ థాకరే తొలిసారి ఢిల్లీ వచ్చారు. సహచర మంత్రి ఆదిత్య థాకరేతో కలిసి ఉద్దవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiR0zj

Related Posts:

0 comments:

Post a Comment