అసలే పేదరికం.. అరకొర సంపాదన.. వచ్చేదంతా పిల్లల తిండికే సరిపోతుంది.. అయినాసరే బతుకీడుస్తుండగా అనుకోని విషాదం.. ఆ పేదింటి మహిళకు సర్వికల్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు.. లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమత లేదు.. శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు జాగారం చేస్తే జబ్బు తగ్గిపోవచ్చని తెలిసినవాళ్లెవరో సలహా ఇచ్చారు.. భగవంతుడిపైనే భారం వేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiCvLL
క్యాన్సర్ తగ్గాలని శివాలయంలో జాగారం.. మహిళపై కామాంధుల అఘాయిత్యం..
Related Posts:
వామ్మో ఏంటా వాడకం..! కరెంట్ కే షాక్ ఇస్తున్న నగర వాసులు..!!హైదరాబాద్ : వామ్మో.. నగరంలో విద్యుత్ ను నీళ్ల కన్నా ఘోరంగా వాడేస్తున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. సూర్య ప్రతాపానికి… Read More
పేరు మార్పు ఖాయమా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖలు మారుతున్నాయి. వాటిని రాజన్న క్యాంటీన్లుగా నామకరణం చేయనుంది… Read More
ONGCలో మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన… Read More
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు..! కారణం అదే అంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... … Read More
జై శ్రీరాం అంటూ బూతులు తిడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలపై మమత సీరియస్..కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్… Read More
0 comments:
Post a Comment