Friday, February 21, 2020

క్యాన్సర్ తగ్గాలని శివాలయంలో జాగారం.. మహిళపై కామాంధుల అఘాయిత్యం..

అసలే పేదరికం.. అరకొర సంపాదన.. వచ్చేదంతా పిల్లల తిండికే సరిపోతుంది.. అయినాసరే బతుకీడుస్తుండగా అనుకోని విషాదం.. ఆ పేదింటి మహిళకు సర్వికల్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు.. లక్షలు పోసి ట్రీట్‌మెంట్ చేయించుకునే స్థోమత లేదు.. శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు జాగారం చేస్తే జబ్బు తగ్గిపోవచ్చని తెలిసినవాళ్లెవరో సలహా ఇచ్చారు.. భగవంతుడిపైనే భారం వేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiCvLL

Related Posts:

0 comments:

Post a Comment