రాళ్లు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో అతికిరాతకంగా భారత సైనికులను హతమార్చిన చైనా దురాగతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవివిప్పారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి దాదాపు రెండు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతకు కొనసాగింపుగా సోమవారం గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగడం, గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d4jLQA
చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్.. జవాన్లకు నివాళి..
Related Posts:
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరేసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల … Read More
ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్ముంబై: 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్సభ ఎన్నికల్లో… Read More
దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణఅమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల … Read More
ఎన్నికల టెన్షన్ కు దూరంగా మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకున్న చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల టెన్షన్ ను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 110 ప్రచార సభల్లో తీరిక లేకుండా పరిశ్రమించిన చంద్రబాబు పోలింగ్ కు సమయం దగ్… Read More
భార్య సమాధి వద్ద గుండె పోటుతో కుప్ప కూలిన పల్లె రఘునాధరెడ్డిఅసలే ఎండాకాలం కావటంతో ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన నాయకులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్… Read More
0 comments:
Post a Comment