Wednesday, June 17, 2020

‘చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో తెలిసేది మరో 50ఏళ్ల తర్వాతే’

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు ఎంత మంది ఆ దేశ సైనికులు హతమయ్యారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్‌నాథ్ సింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d9SfRC

Related Posts:

0 comments:

Post a Comment