చెన్నై: దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నాలుగు ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలతో లాక్డౌన్ విధించాలని సీఎం పళనిస్వామి నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5pEsl
కరోనా విజృంభణ: చెన్నైతోపాటు ఆ నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్, ఎప్పట్నుంచంటే?
Related Posts:
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన సోదరి పూర్వీ మోదీ -అప్రూవర్గా మారి, ఈడీకి రూ.17కోట్లు చెల్లింపుపంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుం… Read More
డ్రోన్ దాడులు: రాజౌరీలో డ్రోన్లు, ఎగిరే వస్తువులపై నిషేధం, నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠంజమ్మూ: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాడుల నేపథ్యంలో రాజౌరి జిల్… Read More
Rasi Phalalu (30th Jun 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జూలై 2021 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం… Read More
0 comments:
Post a Comment