విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పాలసీలో భారత్ కీలక సవరణలు చేసింది. భారత్తో సరిహద్దును పంచుకునే దేశాలు ఇకపై మన దేశంలోని కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్రం 17 రంగాలను ఈ జాబితాలో చేర్చింది. ఇంతకుముందులా కేంద్రం అనుమతి లేకుండానే ఆటోమేటిక్ రూట్లో ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు కుదరదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esc2hb
టార్గెట్ చైనా.. FDI పాలసీలో కేంద్రం కీలక సవరణలు.. ఎందుకో తెలుసా..?
Related Posts:
హైదరాబాదులోని డిఫెన్స్ కాలేజీ వద్ద నకిలీ ఎన్ఐఏ గుర్తింపు కార్డుతో పట్టుబడిన వ్యక్తి, అరెస్ట్హైదరాబాద్: నకిలీ గుర్తింపు కార్డుతో హైదరాబాదులోని సైనిక్పురి సీడీఎం (కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వినోద్ కుమార్ … Read More
జగన్ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్ను లాగిన పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లు గెలుస్తానో కానీగుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నిప్పులు చెర… Read More
అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎరన్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత… Read More
బరిలోకి రాజకీయ పుంజులు, పందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో తలసాని...ఎన్నికల ఏడాది రాజకీయ పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధనలను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వహించటం ఏపిలో… Read More
ఏపిలో కౌంట్డౌన్ స్టార్ట్, వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ : పార్టీలు సిద్దమేనా..!ఏపిలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపి అసెంబ్లీ..లోక్సభ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్ల… Read More
0 comments:
Post a Comment