విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పాలసీలో భారత్ కీలక సవరణలు చేసింది. భారత్తో సరిహద్దును పంచుకునే దేశాలు ఇకపై మన దేశంలోని కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్రం 17 రంగాలను ఈ జాబితాలో చేర్చింది. ఇంతకుముందులా కేంద్రం అనుమతి లేకుండానే ఆటోమేటిక్ రూట్లో ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు కుదరదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esc2hb
టార్గెట్ చైనా.. FDI పాలసీలో కేంద్రం కీలక సవరణలు.. ఎందుకో తెలుసా..?
Related Posts:
ఎన్పీఆర్పై అమిత్ షా అటెన్షన్... ఎన్పీఆర్కు ఎన్ఆర్సీకి సంబంధం లేదుకేంద్రం తాజాగా అమోదించిన [ఎన్పీఆర్ } నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ , మరియు ఇటివల అమోదం పొందిన [ఎన్ఆర్సీ ] నేషనల్ రీజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు సంబంధం లేదన… Read More
బెదిరించి.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అఘాయిత్యంహైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ మహిళలు, యువతులపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ ఇంజిన… Read More
జేబుదొంగ కమిట్మెంట్: భార్యకు కిలో బంగారు నగలు..పిల్లలకు ఇంటర్నేషనల్ విద్య!చేసేది దొంగతనాలే అయినా తన భార్య పిల్లలను దర్జగా చూసుకుంటున్నాడు ఓ ఘరాన దోంగ.. హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతంలో కిరాయి, భార్య మెడలో కిలోల కొద్ది బంగారం.… Read More
విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనారాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలన… Read More
సూర్య గ్రహణ ప్రభావ ఫలితాలు, దోష నివారణలు: వివిధ రాశుల వారు ఏం చేయాలంటే..డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక… Read More
0 comments:
Post a Comment