ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, టిడిపి నాయకుల మీద వైసిపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.టిడిపి హయాంలో అన్ని దోపిడీలు జరిగాయని, చంద్రబాబు అండ్ టీం అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు బయట పడుతుందని మండిపడిన అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు హయాంలో స్కీములను స్కాములుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htuSWx
వారేమన్నా మహాత్ములా ..? పందికొక్కుల్లా మేసి ..అవినీతి సామ్రాజ్యం ఏలారు : మంత్రి అనీల్ ఫైర్
Related Posts:
కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్, జనసేన ను పార్టీగా కన్సిడర్ చేయలేదా : ఎన్నికల్లో సత్తా చాటుతాకొద్ది కాలం క్రితం తన ట్వీట్ల ద్వారా పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేష్ తిరిగి ట్వీట్లు మొదలు పెట్టారు. గతంలో పవన్ ఫ్యాన్స్ - కత్తి… Read More
పవన్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్రతిపాదన పైనే చర్చా : సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా..!రాజ్భవన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్..టిఆర్యస్ వర… Read More
మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్కు ఈడీ సీబీఐ అధికారులుఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని త… Read More
'పద్మ' కడిగిన ముత్యం: నాడు ఆరోపణలు.. నేడు పురస్కారాలుదేశ రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలు ఇతరదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొని ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన ఇస్రో మాజీ సైంటిస్ట్… Read More
జగన్ అక్రమాస్తుల కేసు, ప్రతాప్ రెడ్డికి ఊరట: అభియోగాలకు ఆధారాల్లేవు, ఆ సెక్షన్ కింద విచారణకు నో!హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టు… Read More
0 comments:
Post a Comment