Monday, June 15, 2020

వారేమన్నా మహాత్ములా ..? పందికొక్కుల్లా మేసి ..అవినీతి సామ్రాజ్యం ఏలారు : మంత్రి అనీల్ ఫైర్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, టిడిపి నాయకుల మీద వైసిపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.టిడిపి హయాంలో అన్ని దోపిడీలు జరిగాయని, చంద్రబాబు అండ్ టీం అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు బయట పడుతుందని మండిపడిన అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు హయాంలో స్కీములను స్కాములుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htuSWx

Related Posts:

0 comments:

Post a Comment