Saturday, April 18, 2020

తెలంగాణా ప్రభుత్వ కరోనా సాయం కోసం .. ఎర్రటి ఎండలోనూ బ్యాంకుల వద్ద పడిగాపులు

తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో రేషన్ కార్డు ఉన్న నిరుపేదలైన లబ్దిదారుల ఖాతాల్లో 1500 రూపాయలు వేసి ఆర్ధిక సాయం అందించింది ప్రభుత్వం . ఇక బ్యాంకుల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RPld1p

Related Posts:

0 comments:

Post a Comment