Thursday, February 13, 2020

డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!

అహ్మదాబాద్: మరో 10 రోజుల్లో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. సబర్మతీ ఆశ్రామాన్ని సందర్శించనున్నారు. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. అక్కడే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UKlgOp

Related Posts:

0 comments:

Post a Comment