ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో జరిగిన భేటీలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వాటిని ప్రజలకు బహిర్గతం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసిన అంశాలపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ బుధవారం ఆయన ఒక ప్రకటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tPYyZZ
జగన్.. మోదీతో ఏం రహస్యాలు మాట్లాడావ్? అక్రమాస్తుల కేసుల గురించేనా?: వర్ల ఫైర్
Related Posts:
గడ్చిరౌలీలో పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన గిరిజనులు.. మావోయిస్టుల ఆదేశాలు బేఖాతరుమావోయిస్టులు ఆదేశించారు.. పౌరులు బేఖాతారు చేశారు. అవును మహారాష్ట్ర గడ్చిరౌలిలో ఓటు వేయొద్దని గిరిజనులకు మవోయిస్టులు హుకుం జారీచేశారు. కానీ వారు మాత్రం… Read More
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!శ్రీనగర్: సియాచిన్ గ్లేసియర్. పర్యాటకులు, పర్వాతారోహల స్వర్గధామం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా సరే.. సియాచిన్ గ్లేసియర్ అంచులను ముద్దాడాలని కలలు కం… Read More
ఎల్ఐసీ ఏజెంట్-‘కల్కి భగవాన్’: లెక్కలేని ఆస్తులు రూ.500 కోట్లు, గుట్టలుగా నగదు, ఆభరణాలు, ఏం జరిగిందిహైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవంగా తనకు తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ ఆశ్రమాలు, ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగు… Read More
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటూ ..పార్టీ మార్పుపై దేవినేని అవినాష్ క్లారిటీ ..దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు దేవినేని అవినాష్ క్లారిటీ ఇచ్చా… Read More
కారు గెలుపా, కాంగ్రెస్ విజయమా.. ఉప ఎన్నిక ప్రశాంతం.. ఇక ఫలితాలపై ఉత్కంఠ..!నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇక తేలాల్సింది ఫలితాలే. ఓటర్ల నాడి నిక్షిప్తమైన ఈవీఎంలు.. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తే… Read More
0 comments:
Post a Comment