న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అమరావతి రైతులు కొనసాగిస్తోన్న పోరాటాన్ని ఇప్పటికే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన టీడీపీ.. ఇక శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని కూడా అదే దృష్టితో చూస్తోంది. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38x4jes
జగన్ వైఖరిపై జాతీయ స్థాయిలో: టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన ప్రయాణం: సీమ నేతలు డౌటే.. !
Related Posts:
ఆగిన విద్యుత్ బస్సుల కొనుగోలు..! సబ్సిడి అంశంలో చేతులెత్తేసిన కేంద్రం..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్ట్రానిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. రవాణా వ్యవస్థలో గతంలో మెరుగైన సౌకర్… Read More
ఇండియన్ ఆర్మీలో 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 40 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులై… Read More
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ... టీఆర్ఎస్ లో చేరతా కానీ కండిషన్స్ అప్లైతెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎ… Read More
అతిగా మూత్రం పోస్తోందని చిన్నారి జననాంగాల్లో ... హైదరాబాద్ డే కేర్ సెంటర్లో అమానుషం !లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నామని పిల్లల ఆలనాపాలనా పట్టించుకోకుండా బేబీ కేర్ సెంటర్లలో వదిలి పెడుతున్న తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. బేబీ కేర్ సెంటర్… Read More
నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులులండన్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్… Read More
0 comments:
Post a Comment