టీడీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు .తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించటంతో కేజ్రీవాల్ మరో మారు సీఎం అవుతున్నారని, అయినా ఏ రాష్ట్రంలో సీఎంల ప్రమాణ స్వీకారం అయినా తగుదునమ్మా అంటూ వెళ్ళే చంద్రబాబు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం లేదని ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pLCcj
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బాబు వెళ్ళనిది అందుకే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ
Related Posts:
అంబటి రాంబాబు పేరుతో అర్ధరాత్రి బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు...వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో తనను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని పెరుమాళ్ల హనుమాన్ ప్రసాద్ అనే ఓ వ్యాపారి ఆరోపించారు. అర్ధరాత్రి ఫో… Read More
మిల్లర్ల నుంచి చినబాబు కమీషన్ వసూల్, మద్యం షాపులను వదల్లేదు: విజయసాయి విసుర్లు...తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాకు చంద్రబాబు చేసిన నష్టాన్ని పార్ట్-3లో … Read More
కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చని… Read More
వ్యవసాయ బిల్లులు: మరో ట్విస్ట్ - మూజువాణి ఓటు కూడా చేపట్టలేదన్న ఆజాద్ -సంతకం వద్దని రాష్ట్రపతి వినతివివాదాస్పద వ్యవసాయ బిల్లులకు సంబంధించి మరో కీలక అంశాన్ని విపక్షాలు బయటపెట్టాయి. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా, విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరినా… Read More
నేడు భారత్ బంద్... ఏయే రాష్ట్రాల్లో రైతు నిరసనలు... దక్షిణాది పరిస్థితేంటి...కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 'భారత్ బంద్' జరగనుంది. బంద్లో భాగంగా దేశవ్యాప్తంగా ప… Read More
0 comments:
Post a Comment