భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు కూడా నేలకొరిగారు. కల్నల్ మరణంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సంతోష్ దేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw0zi1
నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల
Related Posts:
రేపు బెంగాల్లో బీజేపీ, తృణమూల్ హోరాహోరీ- ఒకే చోట ఒకే సమయంలో ర్యాలీలుపశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజ… Read More
సీఎంగా కేసీఆర్కు ఇదే చివరి పుట్టినరోజా? కేటీఆర్ పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు ఇదే చివరి పుట్టినరోజా.. మంత్రి,తనయుడు కేటీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా... జరుగుతున్న… Read More
అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై అధికార వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయ… Read More
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండిపంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 మేనేజర్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హ… Read More
భయపడను, నిశ్శబ్దంగా ఉండను: రైతు నిరసనలపై మరోసారి మీనా హారీస్న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు, లాయర్ మీనా హారీస్ భారత రైతుల ఆందోళనలకు మరోసారి తన మద్దతును తెలియజేశారు. 'నేను భారతీయ రైతుల కో… Read More
0 comments:
Post a Comment