భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు కూడా నేలకొరిగారు. కల్నల్ మరణంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సంతోష్ దేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw0zi1
నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల
Related Posts:
ఆల్పార్టీ మీటింగ్కు ఎందుకు రాలేదంటే .. మాయావతి చెప్పిన కారణమిదీ ?న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా… Read More
లాజిక్ మిస్సయిన ఏపి సీఎం జగన్..! సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో జగన్ నింపాదిగా పాలన కొనసాగిస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికి కొన్ని తొందరపాటు చర్యలు ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేస్తున్నా… Read More
బడ్జెట్ ప్రవేశపెట్టెదెవరు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..? ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడ… Read More
జగన్ ఫిక్స్ చేస్తారా: ఒంటరైన కోడెల..పార్టీ నుండి నో సపోర్ట్: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చిక్కుల్లో చిక్కకుంది. నాడు టీడీపీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల పేరుతో ఆయన సంతానం చేసిన అక్రమా… Read More
9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళనఓరుగల్లులో మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి … Read More
0 comments:
Post a Comment