తమిళనాడులోని చెన్నైలో ఓ టీవీ జర్నలిస్ట్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. దాదాపు 14 రోజులు వైరస్తో పోరాడిన అతను... చివరకు ప్రాణాలు వదిలాడు. తమిళనాడులో కరోనా వైరస్తో మృతి చెందిన తొలి జర్నలిస్ట్ ఆయనే కావడం గమనార్హం. 20 ఏళ్లుగా అనేక మీడియా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్టు కరోనాతో మృతి చెందడం చెన్నై మీడియా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqzpQp
మీడియా దిగ్భ్రాంతి... కరోనా సోకి సీనియర్ టీవీ జర్నలిస్ట్ మృతి...
Related Posts:
ఉద్యమ సింహంపై వీహెచ్ ఫైర్..వాయిదా వేయాలని ఈసీకి కంప్లైంట్టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘన విజయం సాధించగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితగాథ ఇతివృత్తం… Read More
గుండెకాయ్ జారిపోయే వార్త..! తాగి డ్రైవ్ చేస్తే మరణశిక్షే...!!హైదరాబాద్:తాగి వాహనం నడపాలను కుంటున్నారా..? ఇక మీరు ఇంటికి కాదు పైలోకం చేరుకున్నట్టే..! తప్పతాగి రోడ్డు మీదు రయ్ రయ్ అని దూసుకెళ్లే వారి గుండె గ… Read More
కేరళలో బీజేపీకి షాక్ ... జైలుపాలైన పార్టీ అభ్యర్థితిరువనంతపురం : ఆయన కేరళ బీజేపీ నేత. కోజికోడ్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మహిళపై దాడ… Read More
ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు : ఈసి ఆదేశాలు అమలు చేయాల్సిందే : ఏబి బదిలీ తప్పదు.!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం విధుల… Read More
తలపై నరికి.. బ్యాండేజీ కట్టారు: హత్యకు ముందు హింసించిన ఆనవాళ్లు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలుకడప: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూ… Read More
0 comments:
Post a Comment