చండీగఢ్: కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు.. సాధారణ ప్రజల జీవనాన్ని కూడా ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. లక్షలాదిమంది ప్రజలకు ఉపాధిని దూరం చేసింది. భవిష్యత్తు పట్ల భయాందోళనలను కలిగించింది. వందల కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమించి స్వస్థలాలకు చేరుకున్నా.. ఎలాంటి ఆర్థిక ప్రయోజనం గానీ, ఉపాధి గానీ లభించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడాల్సిన దుస్థితిని కల్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJzCaB
బతుకు ఛిద్రం: ఒక్క సిటీలో వందమందికి పైగా ఆత్మహత్య: 3 నెలల్లో.. 30-40 ఏళ్ల వయస్సున్న వారే
Related Posts:
ప్రేమన్నాడు .. పెళ్లన్నాడు.. ఆ విద్యార్థిని ప్రాణం తీసి పాతిపెట్టాడుచెన్నై తారాపురంలో విద్యార్ధిని కిడ్నాప్, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ విద్యార్ధినిది కిడ్నాప్ కాదని, ఇష్టపూర్వకంగానే వెళ్లిందని, అయితే ఆ … Read More
విజయసాయి లెక్క సరిచేస్తాడా ఏంటి..? పార్టీలో నంబర్ టూ గా ముద్రవేకున్న నేత..!!అమరావతి/హైదరాబాద్ : వైసిపీలో అతనొక్కడే. ఢిల్లీ నుంచి గల్లీదాకా చక్రం తిప్పుతున్న ఏకైక నాయకుడు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే రాష్ట్ర రాజకీయాల్ల… Read More
Bigg Boss 3 : బిత్తిరి సత్తి.. తీన్మార్ సావిత్రి కాంబినేషన్ సూపర్.. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ?హైదరాబాద్ : ఫస్ట్ వీక్ తీసుకొచ్చిన టీఆర్పీ రేటింగులతో బిగ్బాస్-3 మరింత వేగంతో దూసుకెళ్తుంది. టాస్క్లు, కెప్టెన్సీ కోసం ఫైట్లతో సీజన్ను హైప్కి తీసు… Read More
ఏపీ పీసీసీ చీఫ్గా పల్లంరాజు నియామకం: చిరంజీవి..కిరణ్ కాదన్నారు: కాపు సమీకరణం కలిసొచ్చేనా..!ఏపీ పీసీపీ చీఫ్గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయించింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో ఆయన సహాయ మంత్రిగా పని చేసారు. త… Read More
నయీం ను అప్పట్లో బెదిరించా.. కానీ..! ఆర్ కృష్ఱయ్య సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు కూడా నయీం గ్యాంగ్ తో సంబందాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. దీన… Read More
0 comments:
Post a Comment