చండీగఢ్: కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు.. సాధారణ ప్రజల జీవనాన్ని కూడా ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. లక్షలాదిమంది ప్రజలకు ఉపాధిని దూరం చేసింది. భవిష్యత్తు పట్ల భయాందోళనలను కలిగించింది. వందల కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమించి స్వస్థలాలకు చేరుకున్నా.. ఎలాంటి ఆర్థిక ప్రయోజనం గానీ, ఉపాధి గానీ లభించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడాల్సిన దుస్థితిని కల్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJzCaB
బతుకు ఛిద్రం: ఒక్క సిటీలో వందమందికి పైగా ఆత్మహత్య: 3 నెలల్లో.. 30-40 ఏళ్ల వయస్సున్న వారే
Related Posts:
illegal affair: బెంగళూరులో భర్త, ఇంట్లో అడుగుపెడితే బిడ్డ, వావ్, భార్య ఇత్తడి బిందె మహత్యం, క్లోజ్!చెన్నై/ బెంగళూరు: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. షాక్ కు గ… Read More
సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్సూపర్ స్టార్ రజనీకాంత్ విపరీతంగా బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అన్నాత్తే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబ… Read More
అమిత్ షా మా ఇంటికొచ్చి భోంచేశారు.. కానీ నాతో మాట్లాడలేదు: బావుల్ గాయకుడు బాసుదేవ్ దాస్పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్న బీజేపీ కష్టాలకు తెరపడేలా… Read More
పబ్లిక్ టాయిలెట్ గోడలపై 'సెక్స్ వర్కర్' ఫోన్ నంబర్... అసలు కథ వేరే.. ఓ టీచర్ నీచపు బుద్ది...ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్తో చనువుగా ఉండేందుకు ప్రయత్నించిన ఓ టీచర్.. హద్దుల్లో ఉండాలని ఆమె తేల్చి చెప్పడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా… Read More
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త … Read More
0 comments:
Post a Comment