Tuesday, June 9, 2020

జగన్ భరోసాతో చిరు టీమ్ దిల్ ఖుష్.. విశాఖపై కీలక నిర్ణయం.. ఏం మాట్లాడారంటే..

‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవాలని సినీ ఇండస్ట్రీ పెద్దలందరం ఏడాదికాలంగా అనుకుంటున్నాం. కానీ రకరకాల కారణాల వల్ల అది కుదరలేదు. మొత్తానికి ఇవాళ కలవగలిగాం. అన్నింటికన్నా ముందుగా అందరి తరఫున సీఎంకు ధన్యవాదాలు చెబుతన్నా..''అంటూ మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని సినీ పెద్దల బృందం మంగవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsaGun

Related Posts:

0 comments:

Post a Comment