సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కరోనా పై కుట్ర చేస్తుంది ఎవరు అంటూ ఆయన సీఎం కెసిఆర్ ను ప్రశ్నించారు . ఇక అంతే కాదు కుట్రలు ఎవరు చేశారు, ఏం చేశారో కూడా బయట పెట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dIetLH
ఫామ్ హౌస్ లో కేసీఆర్ బాగానే ఉన్నారు జనాల పరిస్థితేంటి ? కరోనాపై కుట్రలెవరివి ?.. భట్టి విక్రమార్క
Related Posts:
సామాన్యులకు బిగ్ రిలీఫ్... ఉల్లి ధరపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన...లాక్ డౌన్ పీరియడ్లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుం… Read More
దుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధం ... కృష్ణమ్మ ఉధృతి నేపధ్యంలో డైలమాఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి . ప్రతి ఏడు అత్యంత వైభవంగా జరిగే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దసరా శరన్న… Read More
ఐదేళ్లలో 5 శాతం పనులు చేయలేదు.. చంద్రబాబుపై బొత్స విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఆయన నిలదీశారు. ఊరికేనే కాలం వెళ్లదీశారని మండిపడ్… Read More
అమెరికా ఆమోదించిన తొలి యాంటీవైరల్ డ్రగ్ ‘రెమిడెసివిర్’: సత్ఫలితాలే కారణం!వాషింగ్టన్: కరోనా రోగులకు చికిత్స అందించే తొలి తొలి యాంటీ వైరల్ డ్రగ్కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగ… Read More
అమెరికాలో బలంగా చైనా వ్యతిరేక పవనాలు- క్యాష్ చేసుకునేందుకు ట్రంప్, బిడెన్ ప్రయత్నాలుఅమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు పది రోజులే మిగిలున్న నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రెండు ప్రధాన పార్టీల… Read More
0 comments:
Post a Comment