Tuesday, June 9, 2020

ఫామ్ హౌస్ లో కేసీఆర్ బాగానే ఉన్నారు జనాల పరిస్థితేంటి ? కరోనాపై కుట్రలెవరివి ?.. భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కరోనా పై కుట్ర చేస్తుంది ఎవరు అంటూ ఆయన సీఎం కెసిఆర్ ను ప్రశ్నించారు . ఇక అంతే కాదు కుట్రలు ఎవరు చేశారు, ఏం చేశారో కూడా బయట పెట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dIetLH

Related Posts:

0 comments:

Post a Comment