Friday, November 6, 2020

సీమాంచల్‌‌పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్రాంతంపై ఈ పార్టీకి మంచి పట్టుంది. అయితే, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ప్రాంతం నుంచి అధిక ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేశాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3evKPdM

Related Posts:

0 comments:

Post a Comment