పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్రాంతంపై ఈ పార్టీకి మంచి పట్టుంది. అయితే, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ప్రాంతం నుంచి అధిక ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేశాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3evKPdM
Friday, November 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment