కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య, మరణాలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. అదే సమయంలో డిశ్చార్జీలు కూడా పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, రాష్ట్రంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCZfgJ
ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3
Related Posts:
మద్యం తాగితే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు..! యంత్రం కనిపెట్టిన కోరుట్ల కుర్రాడు..!!కోరుట్ల/ హైదరాబాద్ : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మీరు మద్యం సేవిస్తే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు. ఔను.. మీరు చదువుతుంది నిజమే… Read More
ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష..రవాణా ఖర్చెంతో తెలుసా? మరీ అంత తక్కువా?అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో `ధర్మపోరాట దీక్ష` పేరుతో నిరసన ప్రదర్శనలను నిర… Read More
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు.. కిటకిటలాడుతున్న ప్రసిద్ధ క్షేత్రాలుతెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ , తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో సోమవారం అర్ధరాత… Read More
నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశంఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుం… Read More
ప్రేమికులరోజున ప్రేమజంటలకు హిందూ సంఘం బంపరాఫర్ప్రేమికుల రోజు వస్తే చాలు... ప్రేమికులంతా హడలెత్తిపోతారు. మిగతా ఏడాది అంతా ఎంతో స్వేచ్ఛగా విహరించే ప్రేమపక్షులు... ఆ ఒక్కరోజే అంటే ఫిబ్రవరి 14న మాత్రమ… Read More
0 comments:
Post a Comment