కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య, మరణాలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. అదే సమయంలో డిశ్చార్జీలు కూడా పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, రాష్ట్రంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCZfgJ
ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3
Related Posts:
మండుతున్న లఖింపూర్: ప్రియాంకా గాంధీ అరెస్ట్: కారులో నుంచి సెల్ఫీ వీడియోలక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ … Read More
లఖీమ్పూర్లో ఇంటర్నేట్ బంద్, 8కి చేరిన మృతుల సంఖ్య, ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్ఉత్తరప్రదేశ్లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. 8 మంది చనిపోయారు. హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు.… Read More
ఆరు రాష్ట్రాలు - 30 జిల్లాల్లో ఇంకా కోవిడ్ తీవ్రత : కేరళలో అధికంగా -10 శాతం కంటే ఎక్కుగా పాజిటివిటీ రేటు..!!దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. థర్డ్ వేవ్ ప్రభావం లేకపోయినా..దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య -పాజిటివ్ రేటు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉ… Read More
కేసీఆర్ సర్కార్ పతనానికి పునాది వేశాం: పాతబస్తీలో బండి సంజయ్హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. కొద్దిసేపటి కిందటే పాతబస్తీలో పర్యటించారు. చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్… Read More
కొడాలి నానిపై రామ్మోహన్ నాయుడు ఫైర్ : మడమ తిప్పి - నాలుక మడతేసిన మంత్రి : గుడివాడ వేదికగా..!!మంత్రి కొడాలి నాని ఇలాకా గుడివాడ వేదికగా ఎంపీ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి కొడాలి నాని పైన ఫైర్ అయ్యారు.తొలిసారి గుడివాడ నియోజకవర్గానికి వచ… Read More
0 comments:
Post a Comment