Tuesday, June 9, 2020

మంత్రి గారి కఠిన హృదయం.!కరెంటు బిల్లులు కట్టకపోతే కట్ చేస్తారట.!లబోదిబో మంటున్న జనాలు.!

హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడేడుస్తుంటే సూరులో ఉన్న గంటసుట్ట కాలిపోయి మరోకడు ఏడ్చినట్టుంది తెలంగాణలో పరిస్ధితి. మూడు నెలల తర్వాత వచ్చిన కరెంటు బిల్లులు చూసి బెదిరిపోతున్న జనాలకు ధైర్యం చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన ప్రభుత్వ పెద్దలే కరెంటు బిల్లుల చెల్లింపుల పట్ల కర్కషంగా ప్రకటను గుప్పించడం విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cTJnjb

Related Posts:

0 comments:

Post a Comment