Friday, June 12, 2020

ఎంపీల నిర్లక్ష్యానికి భారీ మూల్యం... బయటపెట్టిన రాజ్యసభ సెక్రటేరియట్...

వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ చార్జీలను కార్మికులే భరించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసలే లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులపై టికెట్ చార్జీల భారాన్ని మోపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు ఇలాంటి పరిస్థితి నెలకొంటే... మరోవైపు తాజాగా రాజ్యసభ ఎంపీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UBoL91

Related Posts:

0 comments:

Post a Comment