న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తగా మరో సమస్య ఎదురైంది. ఎన్డీఏ కూటమి నుంచి మరో భాగస్వామ్య పార్టీ వైదొలగడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. కూటమి నుంచి బయటికి వెళ్లడం ఖాయమని అప్నాదళ్ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీ అది. 2014 ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOscQ3
ఎన్డీఏ నుంచి మరో భాగస్వామి ఔట్? బీజేపీతో పొత్తుపై పునరాలోచన
Related Posts:
మంగళగిరి, తాడేపల్లిల్లో హైఅలర్ట్: రేపటి నుంచి ఆ 12 గంటలే: రెండు వారాలు నైట్ కర్ఫ్యూ?గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో ప… Read More
కంటిచూపుతో దొంగఓటరును పట్టుకోవడం ఏదైతే ఉందో.. ఆవిడ సీబీఐకి పర్ఫెక్ట్: మహేష్ కత్తితిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-… Read More
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్సకరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్… Read More
కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్లోనేతెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆది… Read More
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా‘‘అబ్బబ్బా.. ఏమి ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నా జీవితంలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూడటం ఇదే తొలిసారి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాటి ఎన… Read More
0 comments:
Post a Comment