న్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో కరోనా రోగులను పశువుల కంటే హీనం చూస్తున్నారని, ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగా లేదని మండిపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XTBYvG
Friday, June 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment