న్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్పై కుట్రలు పన్నుతూ మరోసారి విమర్శపాలైంది. అయినా తన వక్రబుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. అన్యాయంగా 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఈ డ్రాగన్ దేశం.. తప్పంతా మనదేశంపై తోసేందుకు యత్నిస్తోంది. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YcHaex
Wednesday, June 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment