అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి బొత్స సత్యానారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ హఠాన్మరణం చెందడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. దీంతో బొత్సా ఆ వ్యవసాయ బడ్జెట్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JDuZ1B
నేను విన్నాను..ఉన్నాను అనే జగన్ నేను తిన్నాను అంటే బాగుండేది.. బడ్జెట్పై యనమల వ్యంగ్యాస్త్రాలు..!!
Related Posts:
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలలో సమస్యలు- ఆందోళనలో విద్యార్ధులు, తల్లితండ్రులు...ఏపీలో ఇంటర్ మీడియట్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలు విడుదల … Read More
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధ… Read More
పంతం వీడింది.!ఆ అంశం పక్కకు వెళ్లింది.! మంత్రి వర్గ భేటీలో సీఎం జగన్ ప్రస్తావనే అందుకు నిదర్శనం.!అమరావతి/హైదరాబాద్ : చెప్తే వినక పోతే చెడిపోయి కనపడతారనే సామెత ప్రకారం ఏపి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా అంశం గురించి కొన్ని రోజులు పట్టుదలగా ఉంటా… Read More
Love marriage: నవ వధువు గర్బిణి, లాక్ డౌన్ లో పక్కాప్లాన్: కారులో కిడ్నాప్, వీళ్లేనా ? మన కులం !చెన్నై/ తిరుచ్చి: పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన యువకుడిని ధైర్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా నవదంపతులు కాపురం పెట్టారు. తమను … Read More
ఏపీలో జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు- ఉద్యోగులకు కొత్త రూల్స్ విడుదల..ఏపీలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీ… Read More
0 comments:
Post a Comment